Home » JC Diwakar Bros
పాత మిత్రులను, కాంగ్రెస్ నాయకులను కలుస్తుంటారు. వచ్చిన వ్యక్తి ఊరికే ఉండకుండా.. ముఖం మీద కొట్టినట్లుగా.. బాహాటంగానే నాలుగు మాటలు చెప్పి వెళ్తుంటారు జేసీ దివాకర్ రెడ్డి.
రాష్ట్రం విడిపోయినా...మీరు బాగు పడ్డారు..తాము ఇక్కడే ఉంటే బాగుండేది... ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పాలన బాగుందని మెచ్చుకున్నారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి.