Home » JDU-BJP
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.
ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగానే ఉంటూ కొంతకాలంగా విపక్షాలతో గొంతు కలుపుతూ బీజేపీకి తలనొప్పి పుట్టిస్తోంది జేడీయూ పార్టీ. కొద్ది రోజులుగా జేడీయూ అధినేత,బీహార్ సీఎం నితీష్ కుమార్