jdu mla's

    ఆర్జేడీలోకి 17మంది జేడీయూ ఎమ్మెల్యేలు!

    December 30, 2020 / 07:17 PM IST

    Bihar CM on RJD leader Shyam Rajak’s claim బీహార్ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి నితీశ్‌కు షాక్‌ ఇచ్చారు. ఈ సంగతి మరువక ముందు ఆయన సొంత రాష్ట్రం బీహార్‌లోనే ఎదురుగాలి మొదలైనట్లు కనిపిస్తున్నది. రా�

10TV Telugu News