Home » JEE Mains
మహారాష్ట్రలో వాషిం జిల్లాలోని మారుమూల బెల్ఖేడ్ గ్రామానికి చెందిన రైతు కుమారుడు నీల్కృష్ణ గజరే. గత రెండేళ్లుగా పట్టుదల, కృషితో చదివి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) మెయిన్స్లో అద్భుతమైన స్కోరు సాధించాడు.
జేఈఈ మెయిన్స్ మళ్లీ వాయిదా
JEE Mains Topper In Assam Arrested : దేశ వ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) పరీక్షలో టాపర్గా నిలిచిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాను కాకుండా..మరొకరి చేత పరీక్ష రాయించ�
ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో చదువుకున్న పిల్లలు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపించారు. ఈ ఏడాది ఏకంగా 500మందికిపైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(జేఈఈ) మెయిన్స్, నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జేఈఈ
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీనుంచి జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.