Home » Jeedimetla
అంజలి మెడకు కుమార్తె చున్నీ బిగించింది. దీంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో చనిపోయిందని భావించారు. అయితే, కొద్దిసేపటికి అంజలిలో కదలిక వచ్చింది.
కారు అతి వేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసి, తమ్ముడి పెళ్లికి వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యువకుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇంట్లో అవసరాల కోసం దాచిన డబ్బులను తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్ పిల్లలు కాజేసిన ఘటన హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివ శంకర్ అనే వ్యక్తి ఇటీవల నాలుగు లక్షల రూపాయలను ఇంట్లోని ఒక బ్యాగులో దాచాడు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా సాయిబాబా నగర్కు చెందిన ఆశీయా బేగం(21)ను గత రాత్రి డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు షాపూర్ నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వ�
విద్యుత్ స్కూటీకీ చార్జింగ్ పెట్టగా.. అది పేలి అగ్నిప్రమాదం జరిగిన ఘటన హైదరాబాద్ చింతల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న టైర్ల లారీని దుండగుడు చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాగా... ఆ లారీని చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే స్ధానికులు పట్టుకుని లారీ యజమానికి సమ
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చాడు. కిరాతకంగా భార్యను కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
A road accident at Jeedimetla : ఓ యువకుడి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. రోడ్డు దాటేప్పుడు ఓ యువకుడి చూపిన అలసత్వం అతడితోపాటు మరో యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. రోడ్డు దాటుతూ మొబైల్ చూసుకోవడం ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్ జీడిమెట్లలో