ఆర్థిక సంక్షోభంలో పడిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి-ఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ మూతప
జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారు.జెట్ తమకు చెల్లించాల్సిన జీతాలకు సంబంధించిన వ్యవహారంలో అదేవిధంగా జెట్ కు ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోవింద్,మోడీలకు రాసిన లేఖ
దేశీయ విమానాయన సంస్థ జెట్ ఎయిర్ వేస్ లో తలెత్తిన సంక్షోభంతో 14వేల మంది జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు జీవితాలు ప్రశ్నార్థంగా మారాయి.
1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు ఒక్క విమానం కూడా నడపలేని స్థాయికి వచ్చింది..తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ సర్వీసులు నేటితో రద్దు కానున్నాయి.బుధవారం రాత్రి నుంచి జెట్ సర్వీసులు తాత్కాలి
ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తీవ్ర సంక్షోభం ఎదుర్కోంటోంది. మార్చి నెల నుంచి ఎయిర్ వేస్ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.
1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖ చిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోంది.అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు.దీంతో అనేక విమానాలను నిలిపివేసింది.ఇటీవల జె
Jet Airways లో మరో సంక్షోభం రానుంది. ఆ సంస్థకు చెందిన పైలట్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. బాకీగా ఉన్న వేతనాలను చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్,ఆయన భార్య అనిత సోమవారం(మార్చి-25,2019)జెట్ ఎయిర్ వేస్ బోర్డు నుంచి తప్పుకున్నారు.ఆర్థిక నష్టాల కారణంగ
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా 13 అంతర్జాతీయ రూట్లలో విమానాలను నిలిపివేసింది. ఏప్రిల్ నెల చివర వరకు ఇది వర్తిస్తుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. దీంతో మొత్తం జెట్ ఎయిర్వేస