Home » jhansi railway station
రైలులో సీటు మార్చుకోవడానికి నిరాకరించిన ప్రయాణికుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.
ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్గా మార్చేసింది యూపీ సర్కారు.
యూపీలోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంగారు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకరి ప్రాణం తీసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ లోని శ్రామిక్ స్పెషల్ రైలు టాయిలెట్ లో మృతదేహం లభ్యమైంది. రాష్ట్రంలోని ఝాన్సీ రైల్వేస్టేషన్ లో రైలును శుభ్రం చేస్తున్న సమయంలో శ్రామిక్ ప్రత్యేక రైలులోని టాయిలెట్ లో ఓ వ్యక్తి శవాన్ని గుర్తించారు. 45 ఏళ్ల వ్యక్తి గోరక్ పూర్ కు వ�