Home » Jharkhand political crisis
ఝార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వీడింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ పక్షనేత చంపై సోరెన్ ను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు.
ఝార్ఖండ్లో రిసార్డు రాజకీయం మొదలైంది. తనపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే, తన పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు సీఎం శిబూసోరెన్. అందుకే తన కూటమి ఎమ్మెల్యేలు చేజారకుండా వారిని రహస్య ప్రదేశానికి తరలించాడు.