Home » JIBE
భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘బసవేశ్వరుని విగ్రహం లండన్లో ఉంది. కానీ అదే లండన్లో భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం. మన శతాబ్దాల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య �
మహువా చేసిన ఈ పప్పు వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆ పార్టీ ఎంపీ జగదాంబికా పాల్ స్పందిస్తూ మహువా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్సభ స్పీకర్ను కోరారు. మోదీ హయాంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆ
కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు దీదీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయమై స్పందిస్తూ ‘‘2003లో ఆర్ఎస్ఎస్ను దేశభక్తులుగా కీర్తించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ఆమెను దుర్గగా అభివర్ణించింది. ఆర్ఎస్ఎస్ హి�
Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేను రాజ్ పుత్ ని..వయ్యారాలు వొలికించను..కేవలం ఎముకలు విరగ్గొడుతా..అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదంతా..మాజీ మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ర
మతాల ఆధారంగా దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిస్టరీ కాస్లుల్లో అమిత్ షా మనసు పెట్టలేదంటూ శశిథరూర్ సెటైర్ పేల్చారు. ముంబైలో నిర్వహిం�