దేశంలో 5జీ సేవలు రేపే ప్రారంభం కాబోతున్నాయి. దసరా సందర్భంగా బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. మొదటగా దేశంలోని నాలుగు నగరాల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయి.
Jio 5G, JioPhone 5G : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఈ నెలాఖరులో వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022 ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఆగస్ట్ 29న ఈ సమావేశం జరుగనుంది.