Home » Jio 5G Services in India
Reliance Jio True 5G : తెలంగాణలో రిలయన్స్ జియో (Reliance Jio) తమ ట్రూ 5G సర్వీసులను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా మరో 14 నగరాల్లో జియో 5G సర్వీసు (Jio 5G Services)లను ప్రారంభించింది. ఇందులో మీరు ఉండే ప్రాంతం ఉందో లేదో ఓసారి చెక్ చేయండి.
Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ట్రూ 5G నెట్వర్క్ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దేశంలోని పలు నగరాల్లో షిల్లాంగ్, ఇంఫాల్, ఐజ్వాల్, అగర్తల, ఇటానగర్, కోహిమా, దిమాపూర్ అనే 7 నగరాలను కలుపుతూ ఈశాన్య సర్కిల్లోన�
Jio 5G Services in India : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భారత్ అంతటా 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ 5వ జనరేషన్ నెట్వర్క్ను అక్టోబర్ 2022లో ప్రారంభించింది. దాదాపు 4 నెలల్లోనే, Jio 5G నెట్వర్క్తో 150 కన్నా ఎక్కువ నగరాలను విస్�
Jio Airtel 5G in Odisha : భారత్లో అత్యంత వేగంగా 5G నెట్వర్క్ అప్గ్రేడ్ అవుతోంది. దేశంలో 5G సర్వీసులను ప్రారంభించిన 4 నెలల్లోనే.. భారతీయ టెలికాం ఆపరేటర్లు 50 కంటే ఎక్కువ నగరాల్లో 5G నెట్వర్క్ను ప్రారంభించాయి.
5G Services in India : భారత్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. దేశీయ టెలికం దిగ్గజాలు తమ 5G సర్వీసులను పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G కనెక్టివిటీని భారత్ అంతటా వేగంగా విస్తరిస్తోంది.
Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను దేశంలోని ప్రతి మూలకు నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రస్తుతం, జియో 5G సర్వీసులను 12 ప్రధాన నగరాల్లో ప్రారంభించింది.
Jio 5G And Airtel 5G : రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ 5G (Airtel 5G) ప్రస్తుతం అనేక భారతీయ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులతో సిద్దంగా ఉన్నాయి. దేశంలో క్రమంగా మరిన్ని నగరాలకు 5G సర్వీసులను అందిస్తున్నాయి.
Jio 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 5G (Reliance Jio 5G) ఇప్పుడు 8 నగరాల్లో అందుబాటులో ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, వారణాసి, నాథద్వారా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నివసిస్తున్న యూజర్లకు అందుబాటులోకి వచ్చేస్తోంది.
Jio 5G Welcome Offer : భారత మార్కెట్లో ఎయిర్టెల్ (Airtel) 5G నెట్వర్క్ను లాంచ్ చేసిన కొన్ని రోజుల తర్వాత రిలయన్స్ జియో 5G సర్వీసులు నాలుగు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. స్వతంత్ర (SA) టెక్నాలజీలో పెట్టుబడితో వినియోగదారులు భారత్లో నిజమైన 5Gని ఆస్వాదించవచ్చని ర�
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ఆవిష్కరించబోయే 5జీ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో జియో పలు వివరాలు తెలిపింది. వినియోగదారులకు అసలైన 5జీ (True 5G) అందిస్తామని తాను ఇచ్చిన మాటను నిల�