-
Home » JioBook laptop in India
JioBook laptop in India
JioBook Laptop Sale : రూ. 15వేల కన్నా తక్కువ ధరకే జియోబుక్ ల్యాప్టాప్.. ఇండియాలో ధర ఎంతంటే?
October 20, 2022 / 07:01 PM IST
JioBook Laptop Sale : ప్రముఖ రిలయన్స్ జియో (JioBook) ల్యాప్టాప్ ఇప్పుడు భారత మార్కెట్లో రూ. 15వేల కన్నా తక్కువ ధరకు అందరికీ అందుబాటులో ఉంది. ల్యాప్టాప్ కొనుగోలు చేసే వినియోగదారులు చాలా తక్కువ బడ్జెట్తో JioBook ల్యాప్టాప్ కొనుగోలు చేయవచ్చు.