-
Home » JNU First female VC
JNU First female VC
JNU VC Santishree Dhulipudi : JNU తొలి మహిళా వైస్ చాన్సలర్ గా శాంతిశ్రీ ధూళిపూడి
February 8, 2022 / 10:59 AM IST
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి తొలిసారి ఓ మహిళ వైస్ చాన్సలర్ గా నియమితులయ్యారు. జేఎన్ యూ కొత్త వైఎస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి నియమితులయ్యారు.