Home » jobs
పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. లబ్దిదారులు పెన్షన్ల కోసం అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని తీసుకోవచ్చు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 6 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధు�
ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో
ఐటీ జాబ్ లకు అడ్డా ఏది అంటే.. అమెరికా అని చెబుతారు. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ తెలుగువారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తెలుగువాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్లేవారు. కానీ ఇది గతం. ఇప్పుడు అమెరికా వద్దు.. మెక్సికో ముద్దు అంటున్నారు తెలుగువాళ్లు. అవును
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో
యునైటెడ్ స్టేట్స్లో కొలువుల కొరతే లేదంట. జనవరి నుంచి అక్టోబరు నెల వరకూ తీసిన అంచనాల ప్రకారం.. అక్కడి ప్రభుత్వం 2లక్షల 66వేల జాబ్లు ఉన్నట్లు వెల్లడించింది. లేబర్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగం 3.6శాతం నుంచి 3.5శాతానికి తగ్గిం
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హత గల అభ్యర్ధుల కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(CHSL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో విభాగాల వారీగా పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టె�
ఇప్పుడున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలని చూస్తోంది. విద్యార్థుల్లో స్కిల్స్
విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కోసం ఇండియన్ నౌకదళం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభ�
తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ