Home » jobs
భారత్ లో నిరుద్యోగ రేటు అక్టోబర్ లో 8.5శాతానికి పెరిగింది. సెప్టెంబర్ లో 7.2శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఉందని, ఆగస్టు-2016నుంచి ఈ అక్టోబర్ లోనే అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE)శుక్రవారం(నవంబర్-2019)ప్రకటించింద
రూ.1553 కోట్ల పెట్టుబడులు... 435 ఎకరాల్లో 450 పరిశ్రమలు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 34వేల మందికి ఉపాధి... యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం
వచ్చే ఆరు నెలల్లో భారత టెలికారం రంగం 40వేల ఉద్యోగాల కోతలను చూడబోతుంది. AGR (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు) వివాదంపై టెలికాం శాఖ(DOT)కు టెలికాం కంపెనీలు రూ .92,641 కోట్లు చెల్లించాలని గత వారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితుల్లో టెలికాం కంపెనీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ పోస్టులను నవంబర్ 3 వ వారానికల్లా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వలంటీర్ల పోస్టులు ఖా�
గ్రామ వాలంటీర్ల పోస్టుల కనీస విద్యార్హతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొదట ఇంటర్ ఉండేది. తాజాగా దీనిని పదో తరోగతికి తగ్గిస్తూ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి వాలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినప్ప
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని
నగరాల్లో పొద్దున్నలేచింది మొదలు ఉరుకులు పరుగులు జీవితంతో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని చేధించుకుని ఆఫీసుకెళ్లి పనిచేయటం సిటిజన్లకు కత్తిమీదసాము లా తయారయ్యింది. తీరా ఇంత శ్రమ పడి వెళ్లాక బాస్ తిడితే పడటం ..పక్కనోడి ఈర్ష్యను భరించటం …ప్రొఫె�
సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం ఇవ్వాలంటూ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారంటూ వార్తలు వచ్చిన క్రమంలో లేటెస్ట్గా కలెక్టర్ స్పందించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టుల్లో సున్నా మార్కులు వచ్చిన
విద్యుత్శాఖలో 3,025 జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. నిరుద్యోగులకు
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ. లో జరిగిన సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట