Home » jobs
ఏయూలో ఉద్యోగాల పేరుతో ఒక మహిళ ఆమె కుమారుడు కలిసి నిరుద్యోగులకు టోకరా వేశారు. హైదరాబాద్ మణికొండ కేంద్రంగా జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వద్ద సంగీత దర్శకుడుగా పని చేస్తున్న కెమెరామెన్ రాజశేఖర్ �
అవును నిజమే. సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులు ఆదేశించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు దొరకలేదు. ఇంకా ఖాళీలు అలాగే ఉన్నాయి. దీంతో సున్నా మా�
నిరుద్యోగులకు విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ను విడుదల చేశారు. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింద�
ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 5 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ లో పరీక్షలు జరగాల్సి
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు నుంచి 2020 సంవత్సరానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంద�
అధికారంలోకి వచ్చిన స్వల్ప సమయంలోనే ఒకేసారి లక్షా 20 వేలకు పైగా సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డ్ సృష్టించిన ఏపీ సీఎం జగన్.. మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీలో ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టం నిబంధనలను
మూడు రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలపై ఫోకస్ పెట్టారు. ఆర్టీసీలో తాత్క�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా భారతీయ జనతాపార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నిరుద్యోగంపై మాట్లాడారు. ఎప్పుడైనా యూత్ ఉద్యోగాల గురించి అడిగితే ప్రభ�
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.