Home » jobs
ఇటీవలే సీఎం జగన్ గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ మధ్యనే వారికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నారు. ఇలా విధులు ప్రారంభించారో లేదో అప్పుడే వేటు పడింది.
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ విపిపించింది. ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది. కొత్తగా 101 మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులను
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో పలు విభాగాల్లో 311 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఈ
ఇండియన్ నేవీ కొలువుల భర్తీకి తెరతీసింది. సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పురుషులు మాత్రమే అర్హులు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన ఎన్నిక�
ఇండియన్ నేవీ సెయిలర్ (మ్యూజీషియన్) పోస్టుల భర్తీకి పురుష (అవివాహిత) పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. సెయిలర్ ఫర్ మెట్రిక్ రిక్రూట్ (మ్యూజీషియన్) – 02/2019 బ్యాచ్. అర్హత : పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత. నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు సర
హైదరాబాద్: నిరుద్యోగులను మోసం చేసే సంస్ధల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా, మోసగాళ్లు నిరుద్యోగలను మోసం చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టబద్ధ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE)న్యూఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22 సెక్టార్ ఎక్స్ పర్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు : ఫెర్టిలైజర్, డిస్కమ్, ట్రాన్స�
సార్వత్రిక ఎన్నికలు జరుగుతన్న సమయంలో మహారాష్ట్రలో ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.నిత్యం తన తమ్ముడు అనిల్ అంబానీపై తీవ్ర విమర్శలు చేస్తుండే కాంగ్రెస్ పార్టీకి ముఖేష్ అంబానీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుం
దేశం ఎటు వెళ్తోంది. కోట్లాది మంది భారతీయుల ప్రశ్న. రైట్ డైరెక్షన్ లో వెళ్తోందా? అంటే.. కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పట్టిపీడించే సమస్యల్లో మూడు ప్రధాన సమస్యలు భారతీయులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని ఇ�