Home » jobs
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజూ కంటిన్యూ అవుతోంది. ఉద్యోగులపై వేటు వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినా.. ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గడం లేదు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామ
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ శాఖల్లో వివధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ జనవరిలో భర్తీ చేస్తామని తెలిపారు.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సిద్ధం చేశారు అధికారులు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) అపాయింట్ మెంట్ ఆర్డర్లను
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 2 వేల 939 ఉద్యోగాల భర్తీకి టీఎస్ ఎస్పీ డీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ లైన్మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్
పర్యాటక ప్రేమికులందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పాత్ర గురించి అవగాహన పెంచడం, సామాజిక, సాంస్కృతిక, రాజక�
ట్రిపుల్ తలాఖ్ బాధితులకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరైతే మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని ముందు భార్యను హింసిస్తుంటారో వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ర
ఇండియన్ రైల్వేకు చెందిన నార్తర్న్ రైల్వేలో 118 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో విషజ్వరాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రంలో విషజ్వరాలు ఉన్న మాట వాస్తవమే అని మంత్రి అంగీకరించారు. కానీ..
మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో బోధనేతర కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు బోధనేతర కోటాలో జూనియర్ అసిస్టెంట్ల నియామకా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి త్వరలో ప్ర