Home » Jogulaba Gadwal Dist
కళ్ల నుంచి నీళ్లు రావటం మనకు తెలుసు. కానీ, లక్ష్మీ దీపాలి అనే చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో నొప్పిగా ఉండటంతో గత రెండు రోజుల నుండి చిన్నారి విలవిల్లాడుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గద్వాల జిల్లాలో చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం 8వ రోజుకు చేరుకుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన ...
ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు సీఎంతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.