Home » Jogulamba Gadwala
సాయంత్రం 6.45 నిమిషాలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది.
ఈ కాండం తొలుచు కీటకాన్ని చూసి పాషా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన భార్య అలివేలు భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం బైరాపురంలో బొలేరో వాహనం, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తోన్న ముగ్గురు యువకులు చనిపోయారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. బ్రతికుండగానే మరణించినట్లు ధృవీకరించారు.