Johar YSR

    షర్మిల నోట జై తెలంగాణ నినాదం

    February 20, 2021 / 08:50 PM IST

    YS Sharmila Jai Telangana slogan : జై తెలంగాణ నినాదం ఇవాళ్టి వైఎస్‌ షర్మిల సమావేశంలో ప్రధాన అంశంగా మారింది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్‌ అంటూ ఆమె చేసిన నినాదాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక చనిపోయినవాళ్లలో తెలంగాణ వాళ్లే అధికంగా ఉన్న�

10TV Telugu News