Home » Joint Entrance Examination
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - మెయిన్ (JEE మెయిన్ 2024)లో అర్హత సాధించిన అభ్యర్థులు JEE అడ్వాన్స్డ్కు హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థులు జేఈఈ మెయిన్కు నవంబర్ 30లోగా నమోదు చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ పరీక్షలను 2019, 2020లో ఆన్లైన్ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా.. 2021లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాలుగు విడతల్లో...
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.