Home » jp nadda ryali
బీజేపీ నేతలు చేపట్టిన శాంతి ర్యాలీ శంషాబాద్ నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.