Judge

    జాదవ్ కేసులో పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించింది..UNకి తెలిపిన వరల్డ్ కోర్టు

    October 31, 2019 / 11:01 AM IST

    కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసులో పాకిస్తాన్ వియ‌న్నా ఒప్పందాన్ని  అతిక్ర‌మించింద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. ఇంట‌ర్నేష‌నల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్(ICJ) ప్రెసిడెంట్ జ‌డ్జి అబ్దుల్‌కావి యూసుఫ్ బుధవారం UNGC(యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ)లో చెప్పా�

    మీ మాటలు వింటుంటే నాకు మూడ్ వస్తోంది..కోర్టులో జడ్జి వ్యాఖ్యలు

    September 18, 2019 / 04:15 PM IST

    గౌరవ ప్రదమైన హోదాలో ఉన్నప్పుడు నోరు అదుపులో ఉండాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా వుండాలి. మాటలు, చర్యల్లో చాలా బ్యాలెన్సింగ్ చూపించాలి. పొరపాటున నోరు జారినా అది సమాజంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే నోటిని  అదుపులో వుంచు�

    ఏపీ ప్రభుత్వ టెండర్ల బాధ్యత హైకోర్టు జడ్జీకి అప్పగింత

    September 11, 2019 / 03:22 PM IST

    జ్యుడిషియల్‌ కమిటీ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావును నియమించింది. జ్యుడిషియల్‌ కమిటీ కోసం జస్టిస్‌ శివశంకరరావు పేరును హైకోర్టు తాత్కాలిక ప్రధా�

    జడ్జి నోటి దురద: అత్యాచారం చేస్తుంటే ఏం చేస్తున్నావ్

    April 7, 2019 / 08:19 AM IST

    అత్యాచారం ఆడ పుట్టుకల పాలిట శాపంగా మారుతోంది. ఇటువంటి ఘోరాలకు పాల్పడినవారికి శిక్షలు పడటం ఎలా ఉన్నా న్యాయం కోసం న్యాయస్థానం మెట్లెక్కి బాధిత మహిళలు మాత్రం మరింత కృంగిపోయేలా వ్యహరించాడు ఓ జడ్జీ. బాధితురాలికి ఆత్మస్థైర్యాన్ని కలిగించి అన్�

    మనీలాండరింగ్ కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్

    April 1, 2019 / 04:22 PM IST

    మ‌నీలాండ‌రింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు సోమవారం(ఏప్రిల్-1,2019) స్పెష‌ల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం ఈ కే

    మీ టూ ఉద్యమం : జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్

    February 25, 2019 / 10:17 AM IST

    పరువునష్టం దావా కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్ లభించింది. సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఢిల్లీ హైకోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి-8న ఉంటుందని కోర్టు తెలిపింది. ఏప్రిల్-10న కోర్టులో మరోసారి  హా�

    అమ్మకు కాఫీ ఇస్తునే జడ్జి మృతి..

    January 5, 2019 / 06:12 AM IST

    కన్న తల్లికి కాఫీ ఇస్తునే వున్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన 25 ఏళ్ల జడ్జి ఐశ్వర్య మృతి చెందారు. గుంటూరు జిల్లా వన్ టౌన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న న్యాయమూర్తి ఐశ్వర్య జనవరి 5 తేదీ ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు.

10TV Telugu News