-
Home » judges
judges
Supreme Court: సోషల్ మీడియా యూజర్లకు గట్టి హెచ్చరిక చేసిన సుప్రీంకోర్టు.. జడ్జిలను ఏమైనా అంటే జైలుకేనట అంతేనట
శిక్ష మరీ కఠినంగా ఉందని, కనికరం చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్ రఘువంశి అన�
Perks for CJI: రిటైర్మెంట్ తర్వాత ‘సుప్రీం’ జడ్జీలకు ఉండే వసతులేంటో తెలుసా?
న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు, న్యాయమూర్తులుగా రిటైరైన వారికి తర్వాత.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు లభిస్తాయో తెలుసా? దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోట�
AP HC Series on Twitter : ట్విట్టర్పై ఏపీ హైకోర్టు ఫైర్..వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్
ట్విట్టర్పై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆదేశాలు పాటించకపోతే..వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా కె.మన్మధరావు, భానుమతిల పేర్లు!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు లేఖ అందించింది.
NV Ramana : న్యాయమూర్తులు అందరికీ అర్థమయ్యే భాషలో తీర్పులు రాయాలి
అట్టడుగు స్థాయిలోనూ పటిష్ట న్యాయ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిలషించారు. లేకుంటే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ సాధ్యం కాదని అన్నారు.
High Court : పంచ్ ప్రభాకర్ను ఎలా పట్టుకుంటారో చెప్పండి? సీబీఐపై హైకోర్టు సీరియస్
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం ఈరోజు అత్యవసరంగా..
CJI NV Ramana : సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ తీవ్ర అసంతృప్తి
సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులు ఇవేనంటూ మీడియాలో వస్తున్న వార్తలు రావడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
Supreme Court : జడ్జీలు రాజుల్లా ఫీల్ అవ్వొద్దు..చిన్నవాటికి అధికారుల్ని కోర్టుకు పిలవొద్దు : సుప్రీంకోర్టు
న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రభుత్వాధికారులను కోర్టులకు పిలవటం పట్ల అభ్యంతరం వ్యక్తంచేసింది దేశ అత్యున్నత ధర్మాసనం. న్యాయమూర్తులు చక్రవర్తుల్లా ప్రవర్తించవద్దని చీటికీ మాటికి అధికారులన
CJI : సోషల్ మీడియా విషయంలో జడ్జిలకు సీజేఐ రమణ వార్నింగ్
సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ NV రమణ హెచ్చరించారు.
T. High Court : తెలంగాణ హైకోర్ట్ లో పెరిగిన జడ్జీల సంఖ్య..
తెలంగాణ హైకోర్టుకు జడ్జీల సంఖ్య పెరిగింది. తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నుంచి 42కి పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం చొరవతో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75శాతానికి జస్టిస్ ఎన్వ�