Home » judges collegium
కోర్టుల్లో రాజకీయాలు జరుగుతున్నాయి..న్యాయమూర్తులు ప్రజలకు న్యాయం చేసే పని మానేసి కోర్టు్లో రాజకీయాలు చేస్తున్నారు అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.