-
Home » Judicial System
Judicial System
Sanjeev Kumar : బీసీలకు అన్యాయం.. న్యాయవ్యవస్థపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
August 1, 2022 / 04:33 PM IST
న్యాయవ్యవస్థపై కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో బీసీలు ఆరు నుంచి ఏడు శాతం వరకే ఉన్నారని చెప్పారు. బీసీలు తక్కువగా ఉండటం వల్లే బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సంజీవ్ కుమార్ ఆరోపించారు.