-
Home » July 1
July 1
రైలు టికెట్ ధరలు పెంపు, బ్యాంకుల ఛార్జీల మోత.. పాన్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు.. జరిగే మార్పులివే.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..
నెలవారీ ఉచిత పరిమితిని మించిన ఎటిఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు. ఉచిత పరిమితులను దాటి బ్యాంకు శాఖలలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు అధిక ఛార్జీలు.
PAN-Aadhaar: పాన్కార్డ్-ఆధార్ లింక్కు నేడే చివరి రోజు.. లేకుంటే వెయ్యి జరిమానా
పాన్కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలని కేంద్రం ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. దీనికి ఈ ఏడాది మార్చి 31 తుది గడువుగా నిర్ణయించింది. ఆ టైమ్ దాటి పోవడంతో రూ.500 ఫైన్తో ఆధార్ లింక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్�
Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
New Rules: జూలై 1 నుంచి ఆ మూడు విభాగాల్లో కొత్త రూల్స్.. తప్పనిసరిగా పాటించాల్సిందే?
దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, కార్మిక రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 01 జులై 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని నిర్ణయ�
Jharkhand : లాక్ డౌన్ పొడిగింపు..నిబంధనలు కొనసాగింపు
ఝార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా నో పర్మిషన్ అని ప్రకటించారు. షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ను సాయంత్రం 4 గంటల వరకు తెరవడం సహా కొన్ని సడలింపులతో ఆంక�
West Bengal govt: కొవిడ్ నిబంధనలను పొడిగించిన బెంగాల్ గవర్నమెంట్.. కొత్త రూల్స్ ఇవే
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 2కోట్ల మంది వరకూ వ్యాక్సిన్ వేయించాం. ప్రత్యేకించి సూపర్ స్ప్రెడర్స్ లాంటి గ్రూపులకు ప్రాధాన్యత ఇచ్చామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీడియా
అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 సర్వీసులు.. 1068 కొత్త అంబులెన్సులు ప్రారంభించనున్న సీఎం జగన్
* ఆపదలో ఆదుకునే….కుయ్..కుయ్…కుయ్.. కూతకు ఆధునిక హంగులు * తుప్పుపట్టిన, మూలనపడ్డ వాటి స్థానంలో సరికొత్త వాహనాలు * 108, 104 సర్వీసు గతి మార్చిన జగన్ సర్కార్ * అత్యవసర వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం * బుధవారం(జూలై 1,2020) అత్యాధునిక అంబ�
జులై 1 నుంచి డిగ్రీ అడ్మిషన్స్
రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సోమవారం (జూన్ 22, 2020) నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులు జూలై 1 నుంచి 14 వరకు రూ. 200 ఫీజు చ�