Home » July 25
భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హాపై 2 లక్షల 96వేల 626 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. ఇక ఈనెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రప�
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ(25 జులై 2021) ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఇందు కోసం అధికారులు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు.