Home » July 26
నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నెట్వర్క్, గౌతమ్ అదానీకి చెందిన అదాని డాటా నెట్వర్క్స్, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ వేలంలో పాల్గొనబోతున్నాయి.