Home » Justice Seshasayana Reddy Commission Investigate TDP Leaders
కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ శేష శాయినా రెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. కందుకూరు టీడీపీ నేతలు ఇంటూరి రాజేశ్, ఇంటూరి నాగేశ్వరరావులను విజయవాడలో విచారించింది.