Home » Jyotiraditya Scindia
రాజమండ్రి నేలపై నిలబడినందుకు సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు రాజమండ్రి నెలవు అని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది ఆయనేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అన్నారు. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రజలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు.
బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ ఎమ్మెల్యేలు టిక్కెట్ల పంపిణీ సూత్రాన్ని అందుకోలేక టిక్కెట్లు కోల్పోయారు. వీరిలో 2018 ఎన్నికల్లో గెలుపొందిన మున్నాలాల్ గోయల్ మద్దతుదారులు తమ టికెట్ రద్దుపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు
శుక్రవారం చంబల్, గ్వాలియర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు
కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జి లోకేంద్ర పరాశర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమం చివర్లో పార్టీ అధ్యక్షుడు ప్రసంగించడం సంప్రదాయమని అన్నారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడికి అత్యున్నత గౌరవం ఇస్తారని, చివర్లోనే ఆయన ప్రసంగం ఉంటుం
ఢిల్లీ ఎయిర్పోర్టులో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రయాణికుల రద్దీ సమస్య తగ్గింది. గతంలో 3-5 గంటలు పట్టే చెకింగ్ టైమ్, ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే పడుతోంది.
నా స్నేహితుడు లాంటి వాడైన కపిల్ సిబాల్ లాంటి వ్యక్తి గురించి ఆలోచిస్తే సబబుగా ఉంటుంది. ఆయన సింథియా, హిమంత బిశ్వా శర్మలా కాకుండా పార్టీపై చాలా గౌరవాన్ని ఉంచారు. పార్టీ బయట ఉన్నప్పటికీ హుందాగా ఉన్నారు. అటువంటి నాయకులను తిరిగి స్వాగతించవచ్చు. �
నిబంధనలకు విరుద్ధంగా విమానంలో సిగరెట్ వెలిగించుకున్నాడు బాబీ కటారియా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరుపొందిన అతడి అనుచిత, బాధ్యతారాహిత్య ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
దేశీయ విమానయాన సంస్థలకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. టిక్కెట్ ధలరపై విధించిన పరిమితిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది.