K. E. Krishnamurthy

    అలిగిన కేఈ:  కోట్ల చేరికపై సమాచారం లేదు

    January 28, 2019 / 04:25 PM IST

    కర్నూలు:  కర్నూలు కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో భేటీ అవటంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కినుక వహించారు. కోట్ల వర్గం సీఎంతో  భేటిపై  ఆయన నర్మగర్భంగ�

10TV Telugu News