K Ravindra Kumar

    అమరావతిపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు: నోటీసు ఇచ్చిన కనకమేడల

    November 21, 2019 / 07:19 AM IST

    రాజధాని అమరావతి నిర్మాణంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించేందుకు నోటీసు కూడా ఇచ్చారు. జీరో అవర్ నోటీసును

10TV Telugu News