k tax

    కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె

    October 31, 2019 / 01:33 PM IST

    ఏపీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమార్తె  పూనాటి విజయలక్ష్మి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్, అడపాల  సాయి పెట్టిన 420, 506  బెదిరింపులు, అక్రమ వసూళ్లు  కేసులకు సంబంధించి, అక్టోబరు 31, గురువారం ఆమె నరసరావు పేట కోర్టులో లొంగి

10TV Telugu News