K THAVUSAYAMMAL

    త‌మిళ‌నాడు సీఎం తల్లి కన్నుమూత

    October 13, 2020 / 03:37 PM IST

    EDAPPADI PALANISWAMY: త‌మిళ‌నాడు సీఎం య‌డ‌ప్పాడి ప‌ల‌నీస్వామి మాతృమూర్తి థ‌వుసే అమ్మల్‌ (93) మంగ‌ళ‌వారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యసమస్యలో బాధపడుతున్న స్వగృహంలోనే ట్రీట్మెంట్ పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం వెన్నుపూసలో సమ�

10TV Telugu News