Home » Kaali poster dispute
‘కాళీ’ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు.. లోక కళ్యాణం కోసం ఆథ్యాత్మిక శక్తితో ముందుకు సాగుతున్న భారతదేశానికి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ ప్రపంచం మొత్తం అమ్మవారి చైతన్యంతో వ్యాపించి ఉందని, ఈ చైతన్యం బెంగాల్ కాళీమాత పూజల�
కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ మహువా మైత్రిపై మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద ఈ కేసును రిజిస్టర్ చేశారు. మతపరమైన భావాలను కించపరిచినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయని, హిందూ
కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన 'కాళి' అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిన