Home » Kacheguda to Yesvantpur Vande Bharat Express
మరో 9 కొత్త వందే భారత్ రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ వీటిని వర్చువల్ గా ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఈ సారి అధిక ప్రాధాన్యం లభించింది