Andhrapradesh6 months ago
వీడియో గేమ్ ఆడొద్దని తల్లి మందలించిందని 14ఏళ్ల కొడుకు ఆత్మహత్య
son suicide: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్(14) అనే బాలుడు చెరువులో దూకి చనిపోయాడు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం...