kadali

    వీడియో గేమ్ ఆడొద్దని తల్లి మందలించిందని 14ఏళ్ల కొడుకు ఆత్మహత్య

    October 26, 2020 / 11:34 AM IST

    son suicide: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్(14) అనే బాలుడు చెరువులో దూకి చనిపోయాడు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన ప్రసాద్.. ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడటం మొదలుపెట్టా

10TV Telugu News