Home » Kadpa Steel Plant
ఢిల్లీ పర్యటన వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగే ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణాలతో పాటు పోలవరానికి రావాల్సిన నిధులపై చర్చించే చర్చించే అవకాశముంది