Kailash-Mansarovar

    ముగిసిన కైలాశ్-మానస సరోవర్ యాత్ర

    September 8, 2019 / 03:28 PM IST

    జూన్-8,2019న ప్రారంభమైన వార్షిక కైలాశ్-మానస సరోవర్ యాత్ర ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మీదుగా మానససరోవర్ యాత్ర ఇవాళ(సెప్టెంబర్-08,2019) ముగిసిందని అధికారులు ఓ ప్రకటనలోతెలిపారు. ఆదివారం 41 మందితో కూడిన భారత యాత్రికు�

10TV Telugu News