Home » Kakinada District collector
గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు పవన్ కల్యాణ్ కు కలెక్టర్ వివరించారు.
కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడంలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది