Home » kalthi liquor case in bihar
కల్తీ మద్యం తాగిన కారణంగా ఛప్రా, సివాన్, బెగుసరాయ్ లో 51 మంది మరణించారని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఉంది. మద్యం తాగి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇవ్వదని అన్నారు.