Kamal Nath

    సంక్షోభంలో కమల్‌నాథ్ సర్కార్.. రాజీనామా ప్రకటించిన 22 మంది మంత్రులు

    March 9, 2020 / 07:41 PM IST

    మధ్యప్రదేశ్‌లోని 22మంత్రుల రాజీనామా అనంతరం కొత్త క్యాబినెట్ ఏర్పాటులో పడ్డారు సీఎం కమల్‌నాథ్. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికార ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తోందన్నారు. బీజేపీ మాఫియా సపోర్టుతో కాంగ్రెస్ పతనం కోసం ప్రయత్�

    ఎన్నికల వేళ కలకలం : రూ.281 కోట్ల భారీ కుంభకోణం

    April 9, 2019 / 04:14 AM IST

    ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్‌లో భారీ స్కామ్‌ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్‌ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.

    ముఖ్యమంత్రి  OSD  ఇంట్లో ఐటీ సోదాలు

    April 7, 2019 / 04:42 AM IST

    ఇండోర్: దేశవ్యాప్తంగా మరో కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో,  ఆదాయపన్ను శాఖ ప్రముఖుల ఇళ్లపై  దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి ఇంట్లో సోదాలు జరపగా తాజాగా ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ము�

10TV Telugu News