Home » kamareddy district news
కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దంపతులు సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొలం గట్టు విషయంలో జరిగిన గొడవలో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎవరెన్ని చెప్పినా డబ్బు మీద ఉన్న ఆశ మనిషిని కుదురుగా ఉండనివ్వడం లేదు. మనిషి డబ్బు ఆశనే కొందరు పెట్టుబడిగా మోసాలకు పాల్పడి బ్రతకడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారి ఆగడాలు ఎన్నిసార్లు వెలుగులోకి వచ్చినా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. అలాం�