Kambham Pati Haribabu

    Kambhampati Haribabu : మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు

    July 6, 2021 / 01:01 PM IST

    రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించారు. ఏపీకి చెందిన బీజేపీ నేత..మాజీ లోక్ సభ సభ్యుడు అయిన కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ప్రకటించారు. హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ లను రామ్ నాథ�

10TV Telugu News