Home » kanchipuram
ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిన ఓ మహిళకు లేనిపోయి కష్టం వచ్చిపడింది. ఆమె గొంతులో టూత్బ్రష్ ఇరుక్కుపోయింది.
వివాహేతర సంబంధం మోజులోపడి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలరాణి (37) దంపతులు.. గత కొంతకాలంగా రాణి భర్త�
వయస్సు ఏడేళ్లే.. కానీ, సాహసవీరుడు.. ధైర్యానికి మారుపేరు.. తనను కరిచింది విషపు పాము.. అయినా అతడు బెదరలేదు.. అదరలేదు.. ధైర్యంగా ఆ పామును వెంటాడాడు. చివరికి చంపేశాడు. చచ్చిన పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు.
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఆదివారం జులై 5న సంపూర్ణలాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులైన పాలు కూరగాయలు మినహా మిగతా వ్యాపార సంస్ధలన్నీ మూస
కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్ డౌన్ విధిస్తే తప్ప కరోనా ని కంట్రోల్ చేయలేమని పళనిస్వామి సర్కార్ భావించింది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాలో మరో