Home » Kanchugal Bande mutt
కర్ణాటకలోని రామనగర్ జిల్లాలో కంచుగల్ బండె మఠాధిపతి బసవలింగ మహాస్వామి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్లుగా మఠానికి నాయకత్వం వహిస్తున్న స్వామీ ఆత్మహత్య కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది. స్వామీజీ హనీట్రాప్ లో చిక్కుకోవటం వల్లే ఆ�