-
Home » Kandahar
Kandahar
అఫ్గాన్ - పాక్ మధ్య భీకర పోరు.. అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించిన పాక్..
Pakistan Afghanistan War 2026 : పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అఫ్గాన్పై పాకిస్థాన్ అధికారికంగా యుద్ధాన్ని మొదలు పెట్టింది.
Talibans : బహిరంగంగా నలుగురి చేతులు నరికివేసిన తాలిబన్లు
తాలిబన్ల క్రూరత్వం మరోసారి బయటపడింది. అఫ్ఘానిస్థాన్ ను ఆక్రమించుకుని పాలన చేపట్టినా వారి పైశాచిక్వం మాత్రం మానలేదు. మనుషుల్ని అత్యంత దారుణంగా చంపే వారి సహజగుణం కొనసాగిస్తు అత్యంత దారుణంగా.. బహిరంగంగా వందలాదిమంది చూస్తుండగా నలుగురు వ్యక్
Explosion in Afghanistan : అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు..32మంది మృతి
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. కాందహార్లోని షియా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో
Taliban Crisis : ఇళ్లు ఖాళీ చేసిపొమ్మంటున్న తాలిబన్లు..నిరసలు చేస్తున్న ప్రజలు
అఫ్గాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు కాందహార్ ప్రాంతంలోని సైన్యానికి చెందిన భూముల్లో నివసిస్తున్న ప్రజల్ని మూడు రోజుల్లో ఇళ్లు ఖాళీ పోవాలని హుకుం జారీ చేశారు.
Afghanistan : అణగదొక్కుడు షురూ..! మ్యూజిక్,టీవీ,రేడియోల్లో మహిళల వాయిస్ బంద్
తాము పూర్తిగా మారిపోయాం..ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు..మహిళలు చదువుకోవచ్చు..మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో
Indian Photo Journalist : తాలిబన్ల దాడిలో భారతీయ జర్నలిస్ట్ మృతి
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు.
‘కాందహార్’ విమానం హైజాక్ సమయంలో మమత త్యాగాన్ని గుర్తు చేసిన యశ్వంత్ సిన్హా
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం(మార్చి-13,2021)తృణముల్ కాంగ్రెస్ లో చేరిన మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా..వాజ్ పేయి ప్రభుత్వంలో మమతతో కలిసి పని చేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.