-
Home » kanna Lakshminarayana
kanna Lakshminarayana
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కార్యక్రమంపై రాళ్లదాడి..
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కార్యక్రమంపై రాళ్లదాడి.. తొండపిలో తీవ్ర ఉద్రిక్తత
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Ambati Rambabu: కంటికి ఎవరు కనపడ్డా ఆయన పచ్చ కండువా కప్పేస్తున్నారు: మంత్రి అంబటి
పిచ్చి పట్టినట్లు ఎవరికి పడితే వారికి పచ్చ కండువా కప్పుతున్నారని అంబటి విమర్శించారు.
Minister Ambati Rambabu: ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నా లక్ష్మీనారాయణది
వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని, బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా అని అంబటి విమర్శించారు.
Kanna Lakshminarayana : సహకార రంగంలో రూ.5 వేల కోట్ల అవినీతి, రైతుల పేర్లతో రుణాలు తీసుకుని వైసీపీ నేతలు దోచేస్తున్నారు : కన్నా
రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ దోపిడీపై సీబీఐ విచారణ చేయాలి. తమ భూములు సురక్షితంగా ఉన్�
Sattenapalle Constituency: సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా లక్ష్మీనారాయణ వల్ల అవుతుందా?
అంబటి రాంబాబుకి.. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్గా.. ఈసారి సత్తెనపల్లిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.
Kodela Sivaram: కోడెల శివరాంను బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు.. చంద్రబాబును కలిసిన కన్నా.. ఇంకా
టీడీపీ ప్రతినిధుల కార్లను కోడెల శివరాం అనుచరులు అడ్డుకున్నారు.
TDP Kodela Sivaram : కన్నాకు సత్తెనపల్లి ఇన్చార్జ్ ఇవ్వడంపై కోడెల శివరాం అసంతృప్తి .. కోడెల కుటుంబంపై కక్ష అంటూ ఘాటు వ్యాఖ్యలు
మా కుటుంబం చంద్రబాబును కలవనీయకుండా కేంద్ర కార్యలయంలో కొంతమంది చేస్తున్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి తెలియకుండా చేస్తున్నారు. మా కుటుంబంపై ఎందుకు కక్ష కట్టారు?కోడెల ఆశయ సాధన కోసం నా పోరాటం కొనసాగుతుందని శివరాం స్పష్టంచేశారు.
Kanna Lakshmi Narayana : సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా
Kanna Lakshminarayana: బూతులు తిట్టేందుకు మంత్రులెందుకు? దారినపోయే వాళ్ళుకూడా తిట్టగలరు
టీడీపీ తొలివిడత మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకుల వెన్నులో దడపుడుతుందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.