Home » kanna Lakshminarayana
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పిచ్చి పట్టినట్లు ఎవరికి పడితే వారికి పచ్చ కండువా కప్పుతున్నారని అంబటి విమర్శించారు.
వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని, బీజేపీకి భయపడి హై డ్రామాలు చేసిన వ్యక్తి కన్నా అని అంబటి విమర్శించారు.
రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ దోపిడీపై సీబీఐ విచారణ చేయాలి. తమ భూములు సురక్షితంగా ఉన్�
అంబటి రాంబాబుకి.. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్గా.. ఈసారి సత్తెనపల్లిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.
టీడీపీ ప్రతినిధుల కార్లను కోడెల శివరాం అనుచరులు అడ్డుకున్నారు.
మా కుటుంబం చంద్రబాబును కలవనీయకుండా కేంద్ర కార్యలయంలో కొంతమంది చేస్తున్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి తెలియకుండా చేస్తున్నారు. మా కుటుంబంపై ఎందుకు కక్ష కట్టారు?కోడెల ఆశయ సాధన కోసం నా పోరాటం కొనసాగుతుందని శివరాం స్పష్టంచేశారు.
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా
టీడీపీ తొలివిడత మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకుల వెన్నులో దడపుడుతుందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.